నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ను అక్కడి నుంచి తప్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. నెల్లూరు సిటీ నుంచి వరుసగా రెండు
పిల్లి అరుపులే కదా అని నిర్లక్ష్యం చేయలేదు. పట్టించుకోకుండా విడిచి పెట్టలేదు. మొత్తానికి పిల్లి అరుపులే నెగ్గాయి. రామచంద్రపురం నియోజకవర్గం వైసీపీ రాజకీయాల పరిస్థితి ఇది. రామచంద్రపురం
వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కొంత కాలంగా ఆయన మౌనంగా ఉన్నారు. అసలు ఆయన పార్టీలో ఉన్నారా? లేదా? అనే అనుమానం తలెత్తుతోంది.
వైసీపీలో అత్యంత బలమైన నాయకుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి కుటుంబంలో ముగ్గురు ప్రజాప్రతినిధులున్నారు. రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి కుమారుడు మిథున్రెడ్డి, తంబళ్లపల్లె నుంచి ఆయన తమ్ముడు
ప్రొద్దుటూరు టీడీపీ టికెట్పై చంద్రబాబు అనధికారికంగా క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. టీడీపీ ఇన్చార్జ్ ప్రవీణ్కుమార్రెడ్డినే బరిలో దింపాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ప్రవీణ్కు గ్రీన్ సిగ్నల్
వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికలో భారీ ప్రక్షాళన చేపట్టారు. ఈ నేపథ్యంలో విజయవాడ పరిధిలో కీలక మార్పులు చేపట్టనున్నట్టు సమాచారం. విజయవాడ మేయర్
తిరుపతి జిల్లా సత్యవేడు వైసీపీ అభ్యర్థిగా ఐఏఎస్ అధికారిని నిలబెట్టే ఆలోచనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ తీవ్ర కసరత్తు
వైసీపీ మహిళా ఫైర్ బ్రాండ్, మంత్రి కూడా అయిన ఆమెకు ఈ దఫా టికెట్ దక్కే అవకాశాలే లేవు. ఈ విషయాన్ని వైసీపీ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి త్వరలో కొత్త వ్యూహకర్త రానున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఇప్పటికే రాబిన్శర్మ టీడీపీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు.
అయితే
తెలంగాణ కాబోయే సీఎం రేవంత్రెడ్డి చుట్టూ అప్పుడే రాజకీయ దళారులు చేరుతున్నారు. రేవంత్తో గతంలో తమ అనుబంధాన్ని గుర్తు చేస్తూ అధికారాన్ని అడ్డు పెట్టుకుని, హైదరాబాద్లో లబ్ధి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తమ నాయకుడు పవన్కల్యాణ్ను తీవ్రంగా అవమానించారని జనసేన శ్రేణులు వాపోతున్నాయి. లోకేశ్ యువగళం పాదయాత్ర అనుకోని మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. స్కిల్
వైసీపీలో మార్పుచేర్పులు జరుగుతున్నాయి. ఈసారి అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ సీట్లను భారీ ఎత్తున గెలుచుకునేందుకు అధినాయకత్వం సీరియస్ గానే వ్యూహ రచన చేస్తోంది. సీనియర్లుగా ఉన్న
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. ఎవరు గెలుస్తారోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొని ఉండగా కాంగ్రెస్ పార్టీలో మాత్రం డిపెన్స్ లో పడిపోయింది. బీఆర్ఎస్, బీజేపీ
కాంగ్రెస్పై మరోసారి చంద్రబాబు మనసు పారేసుకుంటున్నారా? అంటే... ఔననే సమాధానం వస్తోంది. టీడీపీ శ్రేణుల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత కనపడుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారికంగా
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో లభించిన బెయిల్ ను నిజంగానే ఊరటగా పరిగణించాలా? ఈ బెయిలు ద్వారా ఆయన పూర్తిగా
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు రావెల కిశోర్బాబు వైసీపీలో చేరనున్నారా? అంటే ఔననే సమాధానం అధికార పార్టీ నుంచి వస్తోంది. చంద్రబాబు కేబినెట్లో రావెల కిశోర్బాబు మంత్రిగా
నిజానికి ఇది ఊహాజనితమైన అంశం. కానీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్న అంశం కూడా! ఎందుకంటే తెలంగాణ ఎన్నికల బరిలో తలపడుతున్న పార్టీలు అన్నీ.. ఊహాజనితమైన అంశాల
టీడీపీ అధిష్టానం వైఖరిపై ఆ పార్టీ స్ట్రాటజీ టీమ్ లీడర్ రాబిన్శర్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో టీడీపీ కోసం పని చేసేందుకు రూ.450
అమలాపురం లోక్సభ స్థానం ఎస్సీ రిజర్వ్డ్. ఇక్కడి నుంచి వైసీపీ తరపున చింతా అనురాధ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టీడీపీ తరపున మాజీ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి
మాజీ మంత్రి నారాయణతో తిరుపతి జిల్లాకు చెందిన దళిత ఎమ్మెల్యే భేటీ కావడం హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల నెల్లూరుకు వెళ్లిన సదరు ఎమ్మెల్యే ...నారాయణ మెడికల్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. ఈ దఫా ఎన్నికలు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీని తలపిస్తున్నాయి. ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ పట్టుదలతో వుంది. అలాగే
జనసేనను ఓ అదృశ్య శక్తి నడిపిస్తోంది. ఆ శక్తే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఏపీ విభజిత రాష్ట్రానికి డీజీపీగా కూడా ఆయన
కర్నూలు జిల్లాలో బలమైన రాజకీయ నేపథ్యం వున్న కోట్ల విజయభాస్కర్రెడ్డి కుటుంబానికి చంద్రబాబునాయుడు చెక్ పెట్టనున్నారా? అంటే... ఔననే సమాధానం వస్తోంది. ఇందులో భాగంగా కోట్ల విజయభాస్కర్రెడ్డి
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంతో ఆయన తనయుడు నారా లోకేష్ కు లభించిన పెద్ద ఊరట.. ఆ పాదయాత్ర తలనొప్పిని తగ్గించినట్టుగా ఉంది! యువగళం అంటూ సుదీర్ఘ పాదయాత్రను
ఎమ్మెల్యేతో పాటు ఎంపీ అభ్యర్థులపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నంద్యాల లోక్సభ స్థానం నుంచి రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీ
ఉన్నట్లుండి ఓ వార్త. అది కూడా తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్లో. తెలంగాణలో జనసేన పోటీ చేసే చోట్ల మద్దతు తెలియచేయాలని, గెలపు కోసం సహకరించాలని
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గట్టి షాక్ ఇచ్చారు. నంద్యాల అభ్యర్థిగా మాజీ మంత్రి ఫరూక్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఇటీవల
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ రానున్న రోజుల్లో వైసీపీని వీడుతారనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి బలం కలిగించేలా మద్దిశెట్టి వైసీపీతో అంటీముట్టనట్టు
ఏపీలో ఈ దఫా ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో విజయానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా
బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మళ్లీ కాంగ్రెస్పై ప్రేమ పుట్టిందనే ప్రచారం ఊపందుకుంది. బీజేపీపై కొన్ని నెలలకే మొహమెత్తినట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ